టాటా స్టీల్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. గత కొన్ని త్రైమాసికాలుగా నష్టాలతో కాలంవెళ్లదీసిన సంస్థ..గత త్రైమాసికంలో రూ.522.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ప్రపంచ ఆస్తుల్లో 43 శాతం కేవలం ఒక శాతం సంపన్న వర్గాల గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. ఇదే ధోరణి మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్ దేశాల్లో కూడా కొనసాగుతున్నది. అక్కడ కూడా కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతిలో 47 నుంచి 50 శాత
ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
ఎర్ర సముద్రం ప్రభావం.. భారతీయ వర్తక, వాణిజ్యంపై గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్�
ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు పరుగులు పెడుతుండగా.. చాలా దేశాల్లో ఇప్పటికీ అనేకమంది ఒక్క పూట తిండి కోసం అలమటిస్తున్నారు. సరైన తిండి దొరక్క పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, గాజా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో గాజా ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. అయితే అది కూడా శుక్రవారంతో ముగియనున్నది.
Bed bugs | యూరప్లోనే అతిపెద్ద నగరాలైన లండన్, పారిస్ను నల్లులు హడలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో నల్లులు వ్యాప్తి చెందటంతో పారిస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
G20 Summit | భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సమావేశంలో
Earth | ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.
చంద్రయాన్-3 రాకెట్ దిగ్విజయంగా రోదసిలోకి ఎగిరింది. అది చూసిన కోట్లాదిమంది భారతీయుల ఉత్సాహమూ నింగికి ఎగిసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై ప్రశంసలు కురుస్తున్నాయి.
Earthquake | యూరప్ (Europe)లోని ఐస్లాండ్ (Iceland)ని వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. రాజధాని రేక్జావిక్ ( Reykjavik) పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే ఏకంగా 1600 సార్లు భూమి కంపించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ కార్యాలయం (country weather office) బ�