అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వారు అందరి బిడ్డలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వాళ్లకి మేమున్నామని భరోసా కల్పించడం సమాజం బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం �
రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి పట్ల తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చ�
ప్రపంచ జలదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరా
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, బినెట్ సబ్ కమిటీ సభ్యుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో సమీక్షనిర
హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ పథకం అమలుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యో�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళిత
దళితబంధు కార్యక్రమం కింద రూ.4 కోట్ల 81 లక్షల 49 వేల విలువైన వాహనాలను కమలాపూర్ మండలంలోని 51 మంది షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి అందజేశారు...
Minister Errabelli | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
ఇంటింటికీ వైద్య సిబ్బంది రెండోరోజూ జోరుగా పరీక్షలు పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు వైద్య సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వేల్పూర్/పాలకుర్తి రూరల్, జనవరి 22 : క�
ధాన్యమంతా కొనాల్సిందే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి ఢిల్లీలో కేంద్ర మంత్రులపై ఒత్తిడికి రాష్ట్ర మంత్రుల ప్రయత్నాలు వానకాలం సేకరణపై స్పష్టతకు కృషి హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయ�
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రానిది దొంగాట నేటి ధర్నాలను విజయవంతం చేయాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: ధాన్యం కొనుగోళ్లతోపాటు రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న �
Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి
బండి, రేవంత్పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అవగాహన లేని ఆరోపణలు మానుకోండి దేశంలో ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు తెలంగాణలో వానకాలం ప్రతి గింజనూ కొంటామని స్పష్టం బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని ర