Errabelli Usha Dayaker Rao | పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్�
Errabelli Dayaker Rao | ప్రముఖ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్స్టార్ కృష్ణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Errabelli Dayaker Rao | బీజేపీ మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో
Errabelli Dayaker Rao | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు (అక్టోబర్ 30) చండూరు మండలం బంగారు గడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా
Errabelli Dayaker Rao | ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్రంలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి
Errabelli Dayaker rao | యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న క్రమంలో యాదగిర�
Minister Fishing | మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అందరితో ఈజీగా కలిసిపోతారు. దారిన పోయే వారిని పలకరిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. ఆదివారం పాలకుర్తి నుంచి వస్తూ దారి మధ్యలో చేపల గాలం వేస్తున్న వారితో మాట క
Minister Harish Rao | కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లింలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రూప్స్ కోసం ఉచితంగా తరగతులు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆ
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల పనులను ఆయన ప్రా�
అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వారు అందరి బిడ్డలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వాళ్లకి మేమున్నామని భరోసా కల్పించడం సమాజం బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం �