Warangal | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యాపారస్తులు నిరసన తెలిపారు. దీంతో మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని పలు సంఘాలు హెచ్చర�
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు దక్కకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా, సోమవారం ఎనుమాముల మార్కెట్లో రూ. 6,800 పలికింది. పత్తి కొనుగోలు
ఖమ్మం, వరంగల్ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు (Cotton Procurement) వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్�
తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ. పేద మహిళలు కూడా ఈ పండుగను ఆత్మగౌరవంతో సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా చీరెలను అందిస్తున్నది. ఈ దఫా 27 రంగులు, 25 డిజై
ఆసియాలోనే రెండో పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెట్కు వచ్చే రైతులకు మరిన్ని వసతులు కల్పించాలని నిర్ణయించింది.
రంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.11,010 పలికింది. గత ఆరేండ్లుగా రూ.7 వేలు మాత్రమే ఉండగా.. ఈ సీజన్ అమాంతం రూ.11 వేలకు పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస
నగరాభివృద్ధే కాదు ఆకలితో ఉన్న పేదల కడుపు నింపాలన్న సంకల్పంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఐదు రూపాయలకే భోజనం అందిస్తోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలక
వరంగల్ ఎనుమాము ల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ఎర్ర బంగా రం పోటెత్తింది. ప్రస్తుత మిర్చి సీజన్ జనవరి నుంచి ప్రారంభం కాగా, అత్యధికంగా శుక్రవారం మార్కెట్కు సుమారు 65వేల మిర్చి బస్తాలు వచ్చాయి.
ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల మార్కెట్ పాలకవర్గం వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.13కోట్లు కావాలని విన్నవి�
Mirchi | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా జనవరి 6న క్వింటాల్ మిర్చికి రూ. 80,100 ధర పలికింది.
Yellow Colour Mirchi | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం పసుపు రంగంలో ఉన్న మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Errabelli Dayakar rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు హోంగార్డు జీతాలు కూడా తక్కువగా