పొట్టి క్రికెట్లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మాంచెస్టర్లో జరిగిన రెండో పోరులో ఆ జట్టు 20 ఓవర్లలోనే ఏకంగా 304 పరుగులు చేసి రికా�
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకున్న యువ భారత జట్టు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఓవల్ టెస్టు ముగిసిన తర్వాత మంగళవారం ఉదయమే భారత జట్టులోని పలువురు సభ్యులు లండన్ను వీడారు.
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్తో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు ఏక�
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వన్డే సిరీస్ దక్కించుకుని ఔరా అనిపించింది. మంగళవ�
ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించింది. ఇరు జట్ల మధ్య బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమ్�
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టులో యువ భారత్ భారీ స్కోరుతో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 450/7తో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత అండర్-19 టీమ్ 540 పరుగులు చేసిం�
England vs India | ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలి పోప్ (100), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇ
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా చేస్తున్న ప్రయోగాలతో తుది కూర్పులో గందరగోళం నెలకొంది. రెండో వన్డేతో సారథి రోహిత్ ఫామ్ అందుకోగా ప్�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియాకు ఆందోళన కల్గించే వార్త. మోకాలి నొప్పితో ఇంగ్లండ్తో తొలి వన్డేకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మ్యాచ్ ముందు రోజు సుదీర్ఘంగా ప్రాక్
ప్రపంచ క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్లకు కొదవలేదు. అయితే వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఎంత త్వరగా గుర్తింపు సాధించారో అంతే త్వరగా తమ లయను కోల్పోయి కెరీర్ మధ్యలోనే కనుమరుగైపోయారు. ఏడాదికాలంగా నిలక
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మ్యాచ్ను చూసేందుకు భారీగా క్రీడాభిమానులు తరలిరావడంతో స్టేడియంలో సందడి నెలకొంది.
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. దీంతో 27 పరుగుల వద్ద �
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ఇండియా వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్తో కలిసి ఇన్న�