India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా నేడు భారత జట్టు ఇంగ్లండ్తో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో నెగ్గిన రోహిత్ సేన సిక్సర్ కొట్టేందుకు సిద్ధమైంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. పంత్ చూడటానికి బాగున్నాడని.. కానీ కాస్త బరువు తగ్గితే భారత్లో అతడు భారీగా ఆర్జి�
ఇంగ్లండ్-ఇండియా మధ్య గురువారం లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ అరుదైన కలయికలకు వేదికైంది. వేలాది అభిమానులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా లార్డ్స్ లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరిస్తే అదే ఒక్క ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐసీసీ తాజాగా విడుదల �
కోహ్లీ, పంత్, బుమ్రా రాక నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20 అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగి తొలి టీ20లో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన టీమ్ఇండియా.. అదే జోరుతో సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మొదటి పోరుకు అందుబా
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, అభిమానులంతా ‘మిస్టర్ 360’ అన�
2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన పోరులో టీమ్ఇండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడు.
నిమిషాల్లో గంటలు, గంటల్లో రోజులు, రోజుల్లో నెలలు.. సంవత్సరాలు కాలగర్భంలోకి దొర్లిపోతుంటాయి. వెనక్కి మళ్లిన కాలాన్ని అనగనగా అని గుర్తు చేసుకోవడంలో ఓ తృప్తి ఉంటుంది. గడిచిన కాలం ఓ అనుభవాన్నిస్తుంది. భవిష్య�
ఓవల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా | భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఓవల్ స్టేడియంలో 1971 తర్వాత ఇంగ్లండ్ను ఓడించి
ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ 466 శార్దూల్, పంత్ హాఫ్సెంచరీలు లండన్: టాపార్డర్ మెరుపులకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా భా�