జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘురాములకోట గ్రామ శివారులో ఉన్న హన్మాన్సాయి రైస్మిల్లుపై సివిల్ సైప్లె, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేశార�
అక్రమంగా తెలంగాణలోకి వరి ధాన్యం తరలిస్తున్న ఆరు లారీలను పట్టుకొని సీజ్ చేసిన ఘటన కృష్ణ పోలీస్స్టేషన్లో ఆదివారం చోటుచేసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ గుర్రాజరావు, ఏవో సుదర్శన్గౌడ్ కథనం �
రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు రావొద్దనే ఈవీ(ఎలక్ట్రికల్ వెహికిల్) పాలసీ తీసుకొచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు
ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 104 కేజీల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని ఇందిరాకాలనీ జీసీసీ కార్యాలయం వద్ద మాటు వేసి గురువారం �
నిబంధనలకు విరుద్ధంగా గోవా నుంచి నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఏడుగురిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువ చేసే 415 మద్యం బ
రేషన్ డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు. రెబ్బెన మండలంలోని రేషన్ షాప్-4, రేషన్ షాప్-22లను ఆదివారం పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు.
వారం క్రితం సిర్పూర్(టీ) మండ లం వేంపల్లిలోని లక్ష్మీ నరసింహా రైస్ మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 3 కోట్ల విలువగల 36 వేల బస్తాల ధాన్యం కనబడకుండా పోగా, తాజాగా.. సోమవారం శ్రీ సా�
రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా వెనుక ఎవరున్నారు? ఇసుక దందా నడిపుతున్నది మంత్రులా? లేదా వారి పీఏలా..? ఖమ్మం ఇసుక మాఫియాలో పాత్రదారులెవరు? సూత్రదారులెవరు? మంత్రి సీతక్క పీఏ పోస్టు ఊస్టు..? అంటూ ఓ వైపు సోషల్ మీడియా
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రూ.27 కోట్ల విలువైన 11 టన్నుల మాదక ద్రవ్యాలను ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ జిల్లా చైర్మన్ బిరుదరాజు రోహిత్రాజు పర్యవేక్షణలో మంగళవారం దాహనం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలంగాణ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.