మల్కాజిగిరి, జనవరి 25: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలంగాణ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుడు అక్టోబర్లో మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే రోహిత్తోపాటు కుటుంబ సభ్యులపై సీనియర్ అడ్వకేట్ ఇమ్మానేని రామరావు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.