మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలంగాణ లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావునే ఓడిస్తారా? మీ అంతు చూస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల భర్తలను, నాయకులను ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్�
Palvai Harish Babu | అప్పట్లో తల్లి, తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డును సిర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పాల్వాయి కుటుంబం దక్కించుకుంది.
బెదిరింపులు.. గూండాగిరిని ప్రదర్శించే మైనంపల్లి హన్మంతరావుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నేత మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి లేదని మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి �
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు నామినేషన్ను తిరస్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు.
తండాల్లో ఘనంగా స్వాగతం పలికిన గిరిజనులు మీ ఆడబిడ్డగా అడుతున్న.. అభివృద్ధి కావాలా, అరాచకాలు కావాలా.. ఆలోచించి ఓటేయాలి. పదేండ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోకి ఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్�
కాంగ్రెస్ను కన్నతల్లిలా భావించి మూడున్నర దశాబ్దాలపాటు సేవ చేస్తే చివరికి తనకు ఆవేదనే మిగిలిందని మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కన్నీరు పెట్టుకున్నారు.
గ్రేటర్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీ బీటలు వారుతున్నది. అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కనిపించకపోగా.. ఉన్న కొద్దిపాటి స్థానాల్లోనూ ప్యారాచూట్ నేతలు హస్తం కొంప ముంచుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులకు విలువ లేదని, డబ్బు సంచులు, నోట్ల కట్టలకే ఆ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నదని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు