Arvind Kejriwal | బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శనివారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం రె�
Kalpana Soren | దేశంలో నియంతృత్వాన్ని అంతం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పిలుపునిచ్చారు. భారత్లోని 50 శాతం మహిళా జనాభా, తొమ్మిది శాతం గిర�
దేశీయ స్టాక్ మార్కె ట్లు వరుస నష్టాలతో సతమతమవుతున్నాయి. అమెరికాలో రోజుకొక బ్యాంక్ కుప్పకూలుతుండటంతో మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు వచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఆందోళన పెంచింది.
మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలు కానున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చ�
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) సజావుగా ముగిశాయి. మెయిన్స్ పరీక్షకు 1,11,209 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మ
వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలక
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్క�
ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్
రంగారెడ్డి జిల్లా పరిధి తొర్రూరులో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లోని ప్లాట్లకు ఆన్లైన్ వేలం ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే 92 ప్లాట్లకు ఆన్లైన్ వేలం
భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 2న ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున స్వామివారికి పవిత్ర గోదావరిలో వైభవోపేతంగా చక్రతీర్థం కార్యక్రమాన్ని నిర�
రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ నోటిఫికేషన్ను మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేయనున్నది. ఎడ్సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కల్పనకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి కలిగి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు