నేటితో ముగింపు
వేలానికి 48 ప్లాట్లు
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా పరిధి తొర్రూరులో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లోని ప్లాట్లకు ఆన్లైన్ వేలం ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే 92 ప్లాట్లకు ఆన్లైన్ వేలం నిర్వహించగా సోమవారం మిగితా 48ప్లాట్లకు వేలం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు.