ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఇన్చార్జి కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ బదిలీ అయ్యారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఈఎన్సీ అడ్మిన్ అమ్జద్ హుస్సేన్కు జనరల్గా అదనప
తెలంగాణ అధికారులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కర్రపెత్తనం చెలాయిస్తున్నది. ఎవరికి డిప్యుటేషన్ ఇవ్వాలనేది కూడా తామే నిర్ణయిస్తామంటూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది.
SE Vijay Bhasker Reddy | ఇరిగేషన్శాఖలో ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడికి ఏకంగా ఐదు బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. నిబంధనలను తుంగలో తొక్కి నచ్చినవాళ్లకు, నచ్చినచోట రేవంత్ సర్కార్ పోస్టింగ్లు ఇస్తున్నట్టు వ�
TS PR ENC | పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీగా కనకరత్నం నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈఎన్సీ బీ సంజీవరావు ఎక్స్టెన్షన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఇన్చార్జి ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్ �
మూడేండ్ల క్రితమే మార్పు అదీ కేంద్రం సూచనలతోనే అభివృద్ధి పనులు జరిగిన చోట కొంత మార్పు ఉండవచ్చు ఈఎన్సీ గణపతిరెడ్డి వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే రీజినల్ రిం�