నిరుపేద ఉపాధి హామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసా పథకం అమలు అయోమయంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూముల్లేని నిరుపేద ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన�
Pending Bills | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీల బకాయిలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
Employment Guarantee Work | కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్ఐసి సాఫ్ట్వేర్ను 2021 నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఉపాధి పనులకు సంబంధించి నిబంధనలలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రెండు వారాలుగా వేసవి నేపథ్యంలో �
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. వలసల నివారణ కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
Peddapalli | చేసిన పనికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడటం లేదంటూ ఎలిగేడు మండల కేంద్ర ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం(Eligedu MPDO office) ముందు బైఠాయించారు.
కారే మాకు బతుకు, కేసీఆరే మా భరోసా అని ఉపాధిహా మీ కూలీలు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గద్వాల, ధరూరు, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి మండలాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాగర్కర్నూ�
ఉపాధి హామీ కూలీలకు పనిచేసే ప్రదేశాల్లో కనీస వసతులు లేకపోవడంతో మండుతున్న ఎండలోనే పనులు చేస్తున్నారు. నీడ, తాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కిట్లు అందుబాటులో ఉంచడం లేదు.
అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఎంపీ ఎన్నికల వరకు ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని కుట్రలు చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు పథకాల ఆశ చూ పి మోసం చేస
ఉపాధి హామీ కూలీల సమస్యలు శాశ్వతంగా పరిషారం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి డాక్టర్ మాధవి కోరారు.
కార్మికుల కష్టాలతో పాటు పలు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న బోయినపల్లి వినోద్కుమార్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన సతీమణి మాధవి విజ్ఞప్తి చేశారు.
ఉపాధి హామీ కార్మికులకు ఆధార్ ఆధారిత వేతన చెల్లింపుల వ్యవస్థను (ఏబీపీఎస్) సెప్టెంబర్ 1 నుంచి తీసుకొస్తామన్న కేంద్రం.. వెనకడుగు వేసింది. కోట్లాది మంది ఉపాధి కార్మికులు నష్టపోతారన్న విమర్శలు వెల్లువెత్త
ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన శనివారంతో 30వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్న విద్యార్థుల సదస్సును పోలీసులు భగ్నం చేశారు.