ఉపాధి హామీ కార్మికులకు ఆధార్ ఆధారిత వేతన చెల్లింపుల వ్యవస్థను (ఏబీపీఎస్) సెప్టెంబర్ 1 నుంచి తీసుకొస్తామన్న కేంద్రం.. వెనకడుగు వేసింది. కోట్లాది మంది ఉపాధి కార్మికులు నష్టపోతారన్న విమర్శలు వెల్లువెత్త
ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన శనివారంతో 30వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్న విద్యార్థుల సదస్సును పోలీసులు భగ్నం చేశారు.
వరంగల్ : ఆయన జనాన్ని చూస్తే..మంత్రిని అనే విషయాన్ని కూడా మరచిపోతారు. జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. వాళ్లతో మమేకం అయిపోతారు. అతడే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తను స�
ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. వారు చేసే పనులను ఉదయం, సాయంత్రం విడివిడిగా ఫొటోలు తీసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ (ఎన్ఎంఎంఎస్) యాప్లో అప్