AP News | ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఆగిఉన్న కంటైనర్ను వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్ట�
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన జరిగింది. పదో తరగతి మెమోను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశాడు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద టాటా ఏస్ వ్యాన్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మ�
MLC Funeral | రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Mlc Shaik Sabji) అంత్యక్రియలు ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిసాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా ముఠా దందా నడుపుతోంది. ఆధార్ కార్డులో పేరు మార్చుకొని వ్యాపారం సాగిస్తున్నారు. బాధితుల వ
అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్రరాజ్యంలోని (USA) ఓహియోలో (Ohio) దుండగులు జరిపిన కాల్పుల్లో (Shot dead) ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) అశోక్నగర్కు చెందిన వీరా సాయేశ్ (Veera Saiesh) మృతిచెందాడు.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
శిశువుల విక్రయం కేసులో కొత్త ట్విస్ట్. ఓ మాజీ మంత్రి కుమారుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి ఆధారాలు సేకరించారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా విషయం తెలుసుకుని పారిపోయినట్లుగా...
Eluru | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు
బోరుబావిలో 30 అడుగుల్లో చిక్కుకొన్న బాలుడు.. తాళ్ల సాయంతో బయటకు తీసిన యువకుడు సురేశ్ ఏపీలోని ఏలూరు జిల్లా గుండుగోలనుగుంటలో ఘటన హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన బాలుడిని చ�
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూ�