ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ ప్రభుత్వ దవాఖాన కేంద్రంగా జరుగుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ | ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల ప్రకటనకు గురువారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లె�