‘కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అవి కాళేశ్వరం జలాలు కావు’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తెలం
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముర్మూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనులను ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. గురువారం జలమండలి అధికారులతో కలిసి ప్రాజెక్టుకు వెళ్లి పంపింగ్ పనులు పరిశీలించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ పల్లె ప్రకృతి వనంతో పాటు 10 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ పాలనలో వాటికి రక్షణ కరువైంది.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల కల్పతరువు అయిన ఈ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో మట్టి గడ్డలు �
నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు తమ భూమిలిచ్చేది లేదని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు. ఆదివారం భూ సర్వేకు వస్త�
విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల ప్రతి స్పందన దళం (విజయవాడ) పదో బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ బిటెన్ అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మా ణానికి కృషి చేశానని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో
తెలంగాణ రాక ముందు చొప్పదండి పరిస్థితి దారుణంగా ఉండేది. సాగునీటి వసతి లేక దశాబ్దాల పాటు కరువుతో తండ్లాడింది. ఎక్కడ చూసినా భూములు బీళ్లుగా దర్శనమిచ్చేవి. తాగునీటికీ ఇబ్బంది ఉండేది.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూర్కు చెందిన కారుకురి రాంశంకర్కు 30 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సాగు చేస్తూ, కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇల్లు, జా
వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి వరద ఉగ్రరూపం దాల్చుతున్నది. ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలా మారగా, చెక్డ్యాంలు మత్తళ్లు దూకుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మిషన్భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గుడిపేటలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప
మంచిర్యాల జిల్లా మీదుగా నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి-63తో స్థానికుల బతుకులు ఆగం అవుతున్నాయి. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఇళ్లు కోల్పోగా, మంచిర్యాల పక్కనున్న వేంపల్లి, ముల్కల్లలో రహదారి �