చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ ఎన్నికల్లో 56.40 శాతం నమోదైంది.
బూత్ల్లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఎంతవరకు సమయం ఇవ్వాలి..? ఏదేని పరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఏంచేయాలి..? ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏవిధంగా ఈవీఎంలకు ఏవిధంగా సీల్ వ�
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల గోడౌన్ను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో కొనసాగుతున్న రెండో స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని పరిశీలించి,
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) యంత్రాల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) పూర్తి కావడంతో గురువారం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాక్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించా�
రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం చాదర్ఘాట్ విక్ట�
మూడు రాష్ర్టాల్లో ఓటమికి కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లేనని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్లో ‘ఈవీఎంల వల్ల ఏదో జరిగి ఉంటుంది, లేదంటే ఇలాంటి ఫల�
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ను కాదని బ్యాలట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ �