ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై రన్నింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈశాన్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జిమ్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కేసు నమోదైంది.
పాకిస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. పాక్లోని పంజాబ్ (Punjab) ప్రావిన్స్లో ఫ్రీ పిండి పంపిణీ సందర్భంగా 11 మంది మరణించిన ఘటన మరువకముందే కరాచీలో (Ramzan) తొక్కిసలాట (Stampede) జరిగింది.
అతను రాష్ర్టానికే తలమానికమైన సచివాలయంలో ఒక ఉద్యోగి. మంచి వేతనం. కానీ, వీటితో ఆయన తృప్తి పడలేదు. మరింత సంపాదనకు ఆశపడి షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. చీటీలు నడిపాడు. కానీ, కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధ్�
రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ అంచున నిల్చొన్న టీటీఈ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక విద్యుత్ వైర్ ఆయనకు తగిలింది. దీంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు.
విద్యుత్ షాక్తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(14) తన స్నేహితుడు కేబుల్ ఆపరేటర్�
అమ్మా.. లే అమ్మా.. నేను అర్జున్ను. చందూర్ స్కూల్ హాస్టల్ నుంచి వచ్చాను. లేవమ్మా, నాతో ఒక్క సారి మాట్లాడమ్మా అంటూ తల్లి మృతదేహాన్ని చూస్తూ కొడు కు అర్జున్ తన చిన్న చెల్లి చేతి వేలిని పట్టుకొని గుక్క పెడు�
తమిళనాడులోని తంజావూర్లో ఘోర ప్రమాదం సంభవించింది. కరిమేడు అప్పర్ ఆలయ రథోత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు
Thanjavur | తమిళనాడులోని తంజావూరులో (Thanjavur) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
భోపాల్: సెల్ఫీ కోసం రైలు ఇంజిన్ పైకెక్కిన యువకుడు కరెంట్ షాక్తో మరణించాడు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. 16 ఏళ్ల సుహైల్ మన్సూరీ గురువారం స్థానిక రైల్వే స్టేషన్కు వెళ�
కరెంటు వైర్లు | ద్యుత్ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది.