గోదావరి మంచినీటి పథకంలో రూ.5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైపులైన్ల దూరం పెంచి... అంచనా వ్యయాన్ని అంతకంతకూ పెంచి రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడ
మండలంలోని పెద్దకోడెపాక శివారులో దేవాదుల పైపులైన్ ఎయిర్వాల్వ్ లీకేజీ అయింది. సుమారు వంద అడుగుల ఎత్తుకు నీళ్లు ఎగిసిపడి ఫౌంటెన్ను తలపించింది. చుట్టున్న పంట పొలాల్లోకి నీళ్లు భారీగా చేరాయి. చలివాగు ర�
ప్రమాదకరంగా స్తంభాలు..కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లు.. కాలం చెల్లిన పరికరాలు... క్షేత్రస్థాయిలో విద్యుత్ నెట్వర్క్ తీరిది. ఈ కారణంగానే తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. డిస్కం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపు�
ఉమ్మడి పాలనలో ఉన్న అరకొర కరెంట్ సమస్య మళ్లీ వచ్చింది. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్ వల్ల అన్నదాతలు బోరుబావుల కాడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మళ్లొచ్చింది. ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయాన
అధికారికంగా ఎలాంటి కరెంటు కోతలు లేకపోయినా.. సబ్ స్టేషన్లలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఉన్నా... క్షేత్ర స్థాయిలో సరఫరాలో అంతరాయాలు నిత్యకృత్యంగా మారాయి. సబ్ స్టేషన్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫా�
నందిగామ మండలం చేగూరు శివారులో ఏర్పాటు చేస్తున్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. సబ్స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన�
కరెంటు పోయిందా.. ఇక అంతే సంగతులు.. ఎప్పుడు వస్తుందోనని వేచిచూడాల్సిందే. గంట గడిచినా.. పునరుద్ధరణ ఉండటం లేదు. గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ ప్రస్తుత తీరిది.
ఉమ్మడి రాష్ట్రంలో బాల్కొండ నియోజక వర్గ రైతాంగం అనేక కరెంటు తిప్పలను ఎదుర్కొన్నది. ఎస్సారెస్పీ నాన్ కమాండ్ ఏరియాలో సాగు నీటికి బోరు బావులే ఆధారం కాగా ఈ ప్రాంతానికి తొమ్మిదేండ్ల క్రితం కరెంటు కొరత తీవ్�
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడొస్తదో పోతదో తెల్వని కరెంట్తో బావుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉండేది. ఏ అర్ధరాత్రో 2-3 గంటలు వచ్చే కరెంట్ వల్ల ఎందరో అన్నదాతలు విద్యుదాఘాతంత�
కొంగరకలాన్ను మరో కోకాపేటగా అభివృద్ధి చేశామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.మంగళవారం రాత్రి ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రజా ఆశ�
సమైక్య రాష్ట్రంలో 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విద్యుత్ చీకట్లు అలుముకున్నాయి. స్వరాష్ట్రంలో అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి.
కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తండాలను అభివృద్ధి చేసి నగరాలకు దీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.