భూములున్నా పంటలు పండించుకుందామంటే నీరు లేదాయె.. బావుల్లో కొద్దోగొప్పో ఉన్న నీటితో మోటార్లతో నీరు పెడదామంటే కరెంటు రాదాయె.. బతుకులు బాగుపడాలంటే ఊరొదలాల్సిందేననే నిర్ణయానికొచ్చిన రైతులు ఇళ్లు, భూములను వ�
రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ
వనపర్తి జిల్లాలో నేడు విద్యుత్ సరఫరాకు డోకాలేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల్లో రాత్రివేళ లైట్లు వేసినా దీపం వెలుగు నిచ్చేవి.. లో వోల్టేజీ సమస్యతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోయి, పంటలు ఎండి రైతు�
ఇష్టారాజ్యంగా కరెంట్ కోతలు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. గంటల తరబడి ఎదురుచూసినా రాకపోవుడు, ఒకవేళ కరెంట్ రాగానే మోటర్ ఆన్ చేద్దామని బావి వద్దకు వెళ్లేసరికి పోవుడు.