క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను సద్వినియ�
దుండిగల్ లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గదిలో 30కి పైగా విద్యుత్ మీటర్లు బయటపడ్డాయి. ద్యుత్ శాఖ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మీటర్ల జారీ వెనక క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పదిలక్షల
మాగనూరు మండలం కోల్పూర్ గ్రామ సబ్ స్టేషన్ పరిధిలో అడవి సత్యారం, కోల్పూర్, మంది పల్లి, పుంజనూరు గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా గంటల తరబడి కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘తెల్లారిందా కరెంట్ కట్' అని కర్నాల్పల్లిలో 15 రోజుల నుంచి ఎదురవుతున్న కరెంట్ సమస్యపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ట్రాన్స్కో జోన్ ఛీప్ ఇంజినీర�
వ్యవసాయ మోటర్ బిల్లు పెండింగ్లో ఉన్న వారి ఇంటి మీటర్ కనెక్షన్లను కట్ చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు పెద్దపల్లి జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు. వ్యవసాయ మోటర్ల బకాయి చెల్లించకపొతే ఇంటి కరెంట్ కనెక�
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీ మృతి చెందాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో నిర్వహించ
నిరుపేద రైతు కుటుంబంపై విద్యుత్ శాఖ అధికారులు ప్రతాపాన్ని చూపించారు. కరెంట్ బిల్లు కట్టడం లేదని ఆ ఇంటికి ఏకంగా కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ఆ కుటుంబం రాత్రంతా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది.
‘విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు బస్తీలు, కాలనీల్లో కరెంటు కోతలు, తరచూ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉంది.. ఇందుకు ప్రత్యేకంగా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోగులకు ఆయుర్వేద వైద్యసేవలందిస్తున్న వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాలుగున్నర గంటల పాటు సరఫర�
గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో 20 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మ ర్లు కాలిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న విషయ మై ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్ ఫార్మర్ల సమస్య పట్టదా?’ అనే శీర్షికన ప్రచు రితమైన కథనానికి వి�
అసలే వర్షాభావం.. ఆపై కరెంటు కోతలు.. ఈ రెండు సమస్యలను అధిగమించుకుంటూ పంటలను ఎలాగోలా దక్కించుకుంటూ సతమతమవుతున్న రైతన్నకు ఇప్పుడు తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడం పుండుమీద కారంచల్లినట్టుగా మారింది.
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే.. అదే సమయంలో తమ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోందంటూ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్
జిల్లాలో కరెంట్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి కష్టంగా మారిన పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు.. విద్యుత్తు బిల్ కలెక్టర్ల నిర్లక్ష్యంతో వచ్చిన అధిక విద్యుత్తు బిల్లులను చూసి వ