విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకవైపు ఎండలు మండుతుంటే.. మరో వైపు ఇండ్లల్లో కరెంటు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఒక్క క్షణం కరెంటు లేకపోయినా ఇంట్లో ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్లినా సెగలు కక్కుతున్న ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నా�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్ది అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువవుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 21 సర్కిళ్లు �
నగరంలో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ వైర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం 4 వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే.. ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుస�
వేసవి తీవ్రత పెరగకముందే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. ఈ ఏడాది వేసవి సీజన్ ప్రారంభం నుంచే విద్యుత్ వినియోగం గతేడాది కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నది.
విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వరుణ్రెడ్డి అన్నారు. శనివారం నస్పూరులోని ఫ్లడ్ కాలనీలో గృహజ్యోతి పథకం జీరో బిల్లుల మంజూరు రసీదులను లబ్ధిద�
‘చీకటిలో సామాజిక తనిఖీ’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు నిర్మల్ జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం కుభీర్ మండల పరిషత్ ఆవరణలో ఈజీఎస్ ప్రజావేద�