వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం నిరుటితో పోలిస్తే రోజుకు 20-30 మిలియన్ యూనిట్లు అధికమైంది. ఈ నెల 21న పీక్ డిమాండ్ 13,816 మెగావాట్లుగా, 20న 12,590 మ�
కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో విద్యుత్తు డిమాండ్ పతాకస్థాయికి చేరుకున్నది. గురువారం 4:39 గంటలకు 17,162 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదేరోజు రికార్డు అయిన అత్యధిక డిమాండ్ 13,557 మెగావాట్లు కాగా, 4 వేల మెగావాట్లు అత్యధికంగా
రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సంక్షోభం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఫిబ్రవరిలోనే గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదయిన నేపథ్యంలో రానున్న కాలంలో గడ్డుపరిస్థితులు తప్పేలాలేవని అంచనా �
వచ్చే వేసవిలో దాదాపు 5వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావొచ్చని, వినియోగం 1.10 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని టిజిఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖి తెలిపారు. వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అన�
ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో కరెంట్ మీటర్లు గిరగిర తిరుగుతున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుత�
యాసంగి సీజన్తోపాటు ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 7:55 గంటల సమయంలో 16,508 మెగావాట్ల రికార్డు వినియోగంగా నమోదైంది.
విద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్గా మారనున్నది. గ్రేటర్లో ప్రతీ ఏటా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండడం, ఈసారి రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్కు డిమాండ్ విపరీతంగా పెరగనున్నది. గ్రేటర్ ప
గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ వినియోగం, గతేడాది వేసవితో పోల్చుకుంటే గణనీయంగా పెరగనుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3756 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4352 మెగావా�
రాష్ట్రంలో రాబోయే పదేండ్లలో విద్యుత్తు అవసరాలు రెట్టింపుకానున్నాయి. ప్రస్తుతమున్న విద్యుత్తు డిమాండ్ 2035 కల్లా డబుల్ కానుంది. 2035 నాటికి రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 1.5 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుక�
వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నా
కొత్త జిల్లాల ఏర్పాటు.. అభివృద్ధి విస్తరణ, పారిశ్రామికీకరణ వేగవంతం కావడంతో రాష్ట్రంలో ఏటా విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. భవిష్యత్తులోను సాలీనా ఆరు శాతం విద్యుత్తు డిమాండ్ పెరుగనుంది. 2032 నాటికి రా
భారత్లో విద్యుత్తు వినిమయ అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో 2023లో మన దేశ విద్యుత్తు డిమాండ్ 7% పెరిగింది. ఇది ప్రపంచ సగటు (2.2%) కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో 2027 నాటికి భారత్లో సాయం త్రం వేళల్లో విద్యుత్త�
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ డిమాండు, వినియోగం అనూహ్యంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా ఉం�