వినియోగదారులకు న్యాయమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పని చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ అన్నారు. బుధవారం ఇల్లెందు మండలం కొమరారంలో విద్యుత్ శాఖ పల్లె బాటలో భాగంగా 132/33 కే.వి ఇల�
రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల రూపంలో మరో భారం పడనున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,607 కోట్ల ట్రూ అప్ చార్జీలకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి �
ఓపెన్ యాక్సెస్ విద్యుత్తు వినియోగదారులకు నైట్ అలవెన్స్ రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అడిషనల్ సర్చార్జ్ రూపంలో వారిపై మరో భారాన్ని మోపేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పడకేసి.. ఉత్పాదక రంగం అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ఈ రంగంపై రూ.1,025 కోట్ల భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైటెన్షన్ (హెచ్టీ) వినియోగదారులకు రాత్రిపూట ఇచ్చే ఇన్సె�
విద్యుత్తు వినియోగదారులకు కాంగ్రెస్ సర్కారు ‘స్మార్ట్' షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన స్మార్ట్మీటర్లను రాష్ట్రంలో బిగించేందుకు కాంగ్రెస్ సర్కారు పచ్చజెండా ఊప�
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. ఖమ్మం సర్కిల్ మధ�
Electricity problems | విద్యుత్ వినియోగదారుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అన్న చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సభ్యులు సలాంధ్ర రామకృష్ణ, లకావత్ కిషన్ అన్నారు.
రాష్ట్రంలోని హెచ్టీ (హైటెన్షన్) విద్యుత్తు వినియోగదారులకు టైం ఆఫ్ డే టారిఫ్ విధానంలో మార్పులు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రాత్రిపూట ఇచ్చే అలవెన్స్లో కోత పెట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యు�
ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగద�
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�
గ్రేటర్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ గతంలో నిర్మించారు. అందులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు తొమ్మిది మీటర్లు ఏర్పాటు చేస్తే లోడ్ సరిపోయింది.
ఏదైనా పని ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి వెళ్తుంటారు. అలాంటిది నిబంధనల పేరిట ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చర్యలు చేపట్టడంపై విద్�