విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. ఖమ్మం సర్కిల్ మధ�
Electricity problems | విద్యుత్ వినియోగదారుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు అన్న చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సభ్యులు సలాంధ్ర రామకృష్ణ, లకావత్ కిషన్ అన్నారు.
రాష్ట్రంలోని హెచ్టీ (హైటెన్షన్) విద్యుత్తు వినియోగదారులకు టైం ఆఫ్ డే టారిఫ్ విధానంలో మార్పులు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రాత్రిపూట ఇచ్చే అలవెన్స్లో కోత పెట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యు�
ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగద�
రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద�
గ్రేటర్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ గతంలో నిర్మించారు. అందులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు తొమ్మిది మీటర్లు ఏర్పాటు చేస్తే లోడ్ సరిపోయింది.
ఏదైనా పని ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి వెళ్తుంటారు. అలాంటిది నిబంధనల పేరిట ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చర్యలు చేపట్టడంపై విద్�
విద్యుత్ వినియోగదారులు బిల్లుల చెల్లింపును సులభతరం చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ (టీజీఎస్పీడీసీఎల్) సంస్థ చర్యలు చేపట్టింది. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో చాలా మంది అందుబాటులో ఉన్న మొబ�
‘నా జూలై నెల విద్యుత్ బిల్లు చెల్లింపు ఇప్పటి వరకు జమ కాలేదు. ఇప్పుడు నాకు కొత్త బిల్లు వచ్చింది. మీరు నా రూ. 524.00ల మొత్తాన్ని క్రెడిట్ చేసే వరకు నేను ఈ నెల విద్యుత్ బిల్లును చెల్లించను..
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 21 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్ఈ ఆర్ రవీందర్ తెలిపారు.