రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీకి కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరలేదు. ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయలేదు. విద్యుత్తు సంస్థలు కూడా ప్రతిపాదించలేదు. కానీ, రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటుచేయాల�
దేశవ్యాప్తంగా విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) పిల
ఆరోపణలున్నా.. డోంట్కేర్. ఏసీబీ కేసులున్నా పట్టింపేలేదు. ఆంధ్రా నేపథ్యమున్న అధికారులు ఎవరైనా ఫర్వాలేదు. పైసలిచ్చుకో.. పోస్టింగ్ పుచ్చుకో అన్నట్టుగా విద్యుత్తు సంస్థ ల్లో దందా నడుస్తున్నదని ఆరోపణలు వి�
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ స
ఒకరికి అర్హతలే లేవు.. మరొకరికి మూడింటిలో రెండు అర్హతలు లేనేలేవు.. ఓ సంస్థకు వచ్చిన 55 దరఖాస్తుల్లో ఏడుగురు అనర్హులు ఉన్నారు.. ఇలా విద్యుత్తు సంస్థల డైరెక్టర్ల ఎంపిక కోసం అర్హతలు లేకున్నా ఇంటర్వ్యూలకు పిలిచ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను మార్చి 31లోగా తొలగించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
ఎవరి స్థలంలో వాళ్లు ఇల్లు కట్టుకోవడం సహజం. అదే మన స్థలం మరెవరికో ఇచ్చి, మనం వెళ్లి పక్కవాళ్ల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంది.
విద్యుత్ పంపణీ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దక్షిణాంచల్ విద్యుత్ వతరణ్ నిగమ్, పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగ�
విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ పీ రత్నాకర్రావు, కో కన్వీనర్ బీసీరెడ్డి హెచ్చరించారు. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిట�
రాష్ట్రంలో విద్యుత్తు షాక్ మరణాల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తున్నది. కరెంటు తీగలు యమపాశాలై ఏటా వందలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు బాధిత కుటంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఇ�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ వినియోగం, గతేడాది వేసవితో పోల్చుకుంటే గణనీయంగా పెరగనుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3756 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4352 మెగావా�
రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో పదోన్నతుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. విద్యుత్తు సంస్థలు, సర్కారు తీరును నిరసిస్తూ వివిధ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పదోన్నతులు ఇవ్వకుం డా బదిలీలు చేపడితే ప్రత్య�
విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులిచ్చాకే.. బదిలీలు చేపట్టాలని విద్యు త్తు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి.
విద్యుత్తు చట్టం కింద ఏర్పాటైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ల ఫోరం (ఈఆర్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో బలమైన వేదికగా పనిచేస్తున్నదని సెంట్రల్ ఎలక్ట్