అసోసియేషన్ ఎన్నికలు జరపాలని, విద్యుత్తు సంస్థల్లో బదిలీలు, ప్రమోషన్లు కల్పించడంతోపాటు ఈఏల నియామకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
విద్యుత్తు సంస్థల డైరెక్టర్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శనివారం జరిగిన మీడియాతో సమావేశంలో విద్యుత్తు
‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో
విద్యుత్తు సంస్థల కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి లైసెన్స్ గడువును మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచింది. దీనితోపాటు లైసెన్స్ రుసుమును భారీగా తగ్గించింది. ఈ మేరకు ఈ నెల 9న జీవ
Minister Jagdish Reddy | విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వినియోగదారుల పట్ల పాజిటి�
విద్యుత్తు సంస్థల్లో సీనియారిటీ లెక్కింపుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్
ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్తు సంఘాలు 72 గంటల సమ్మెకు దిగడంతో మహారాష్ట్ర సర్కారు దిగొచ్చింది. సంస్థలను ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్�