Tree Braches Cutting | రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి నీడను కల్పిస్తుండగా పెరిగిన కొమ్మలు రోడ్లకు అడ్డంగా రావడంతో ప్రమాదాలు జరుగకుండా విద్యుత్ పంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు
కరెంట్ లేకపోవడంతో నీరందక పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామంలో ఎస్ఎస్10 ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పదిహేను రోజులు కావస్తున్నా పట్టించుకోవడం లేదని జనగామ జిల్లా చిల్పూరు మండల�
విద్యుత్తు అధికారులు గురువారం రాత్రి నుంచి దళిత కాలనీలకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా
పనిచేయని విద్యుత్తు మీటర్కూ బిల్ వేశారని ఓ వినియోగదారు డు ఆందోళన వ్యక్తం చేశాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తికి చెంది న మేరుగు సురేశ్ ఇంటి మీటర్ పనిచేయడం లేదు.
విద్యుత్శాఖలో జరుగుతున్న పనుల వివరాలను మీడియాకు లీకు చేయొద్దని, ఇప్పటికే విద్యుత్శాఖ చాలా బదనాం అ యిందని కాంట్రాక్టర్ల సమావేశంలో పలువురు విద్యుత్ అధికారులు మొరపెట్టుకున్నారు.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి వాసులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవా
కరెంట్ తీగెల మరమ్మతుల సాకుతో విద్యుత్తు అధికారులు ఏపుగా పెరిగిన హరితహారం వృక్షాలను నరికేస్తున్నారు. కొమ్మలు మాత్రమే తొలగించాల్సి ఉండగా ఏకంగా పెద్దపెద్ద చెట్లను కొడుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్ర
గృహజ్యోతి పథకం వర్తింపు కోసం వినియోగదారులు వివరాలు సమర్పించాలని ఉమ్మడి జిల్లా విద్యుత్ అధికారులు కోరారు. మీటర్ రీడింగ్ కోసం వచ్చే సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డులు చూపి మీ సర్వీస్ (యూఏఎన్)నంబర్ త
Telangana | అవసరానికి మించి విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు ప్రజలకు భారంగా మారబోతున్నాయని, స్థిర చార్జీల రూపంలో ప్రజలు నెత్తిన మరో భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదంటూ లేనిపోని రాతలు రాసిన ‘అంధజ్యోతి’త
తెలంగాణకు సంబంధించినంతవరకు 2014 ఓ కటాఫ్ మార్కు. ఆ ఏడాదికి ముందు విద్యుత్తు రంగంలో చీకటి రాజ్యమేలుతుండేది. కానీ పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తె�