పల్లెబాటలో టీపీసీసీ రాష్ట్ర నేతకు నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాలు ఏమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని గిరిజనులు నిలదీశారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య�
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, జేఎల్ఎంను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అల్లాపూర్ గ్రామ రైతులు పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ కార్యాలయం ఎద�
కర్షకులకు మళ్లీ కాళరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునర�
పల్లెల్లో మళ్లీ పాత రోజులు వచ్చాయి. సమైక్య పాలన నాటి పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. మార్పు అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రధానంగా రైతు
మండలంలోని రుక్కంపల్లిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. కాకర్లపహాడ్ శివారులోని ప్రధాన ట్యాం కు నుంచి మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. విద్యుత్, టెక్నికల్ సమస్యల పేరుతో సరఫరాను కొనసాగించ డం లేదు. ద�
సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే ఎండాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికతో వ్యవహరించాలని ట్రాన్స్కో అధికారులకు మాజీమంత్రి, ఎమ్మె ల్యే హరీశ్రావు సూచించారు.
గ్రామాల్లో కరెంట్ పోయినా.. విద్యుత్ వైరు తెగినా పట్టించుకునే వారే లేరు. మరమ్మతు చేసేందుకు గ్రామ హెల్పర్లు అందుబాటులో ఉండకపోవడంతో కరెంటుకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు, రైతులే మరమ్మతు చేసుకోవ�
రైతులందరూ మోటర్లకు నాణ్యమైన కెపాసిటర్లను అమర్చుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలంలోని దుర్గంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంల
రామాయంపేట మండలంలో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పట్టణంలోని ఏపీజీవీబీని సందర్శించి, పంట రుణమాపీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో అనుసంధానంగా ఉంటున్న వ్య�
విద్యుత్ కష్టాల నుంచి బయట పడటంతోపాటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి.
‘సమైక్య పాలనలో అరకొర విద్యుత్తుతో ఆగమైనం. రాష్ట్రం రాకముందు కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డాం. రెండు, మూడు గంటల కరెంటుతో పనులు సక్కగ నడ్వకపోతుండే. కేసీఆర్ వచ్చినంక పదేండ్లు నిరంతర విద్యుత్తుతో పండుగలా ఎవు
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్విఘ్నంగా విద్యుత్ సరఫరా అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కరెంటు ఇబ్బందులను స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిష్కరించిండు. రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూసిండు. రైతులకు, ఇండ�
‘రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేళ్ల కాలంలో కరెంట్కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్తో ప్రజలు చాలా కష్టాలు పడ్డరు. అప్పటి ప్రభుత్వం ఎవుసానికి ఆరేడు గంటల కరెంటే ఇచ్చేది. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయ�
అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస�