ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమోబిలి పినిన్ఫారినా’.. హైదరాబాద్లో జరుగుతున్న ఈ-మోటర్ షోలో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ‘బటిస్టా’ కారును ఆవిష్కరించింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అ�
ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేలా 5 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీని నాసా అభివృద్ధి చేసింది. అంతరిక్ష మిషన్ల కోసం నాసా నిధులతో పర్డ్యూ వర్సిటీ పరిశోధకులు ‘సబ్కూల్డ్
Nitin Gadkari Mercedes-Benz:మెర్సిడీజ్- బెంజ్ కంపెనీ తాజాగా EQS 580 4MATIC EV కారును ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. మెర్సిడీజ్కంపెనీ ఇండియాలో తమ కార్ల ఉత్పత్తి సం
చెత్త నుంచి సంపద సృష్టిని కేవలం నినాదానికే పరిమితం చేయకుండా వినూత్న ఆవిష్కరణతో తిరువనంతపురానికి చెందిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ బార్టన్ హిల్ విద్యార్ధులు సత్తా చాటారు.
స్వయంప్రతిపత్తి టెక్నాలజీతో.. 2024కల్లా మార్కెట్కు పరిచయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ కారు రాబోతున్నది. 2023 ఆఖర్లో లేదా 2024 ఆరంభంలో దీన్ని పరిచయం చేసే వీలుందని ఓలా ఎలక్ట్రిక్ సహవ్యవ
న్యూ ఎంజీ జడ్ఎస్ ఈవీ ఫేస్లిఫ్ట్ సేల్స్ భారత్లో మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఇప్పటికే కారు ఎక్ట్సీరియర్, ఇంటీరియర్లతో కూడిన ఇమేజ్లను విడుదల చేసింది. న్యూ జడ్ఎస్ ఈవీ ఫ్రంట్, రియ�