Karimnagar Electric Bus | కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. కరీంనగర్ 2 డిపోలో నిలిపి ఉంచిన బస్సులో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అకస్మా్త్తుగా మంటలు చెలరేగడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్య�
కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలు దేరిన పదిహేను నిమిషాల్లోనే ఎలక్ట్రికల్ బస్సు.. దగ్ధమైంది. దాదాపు అరగంటలోనే కాలిబూడిదైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు చిన్నారులు సహా 40మంది ప్రయాణికులు ప్రాణాలతో బ
RTC Bus Fire Accident | కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులను దించేయడంత�
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు.
నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానిక�
TGSRTC | ‘మీకు పదేండ్లు.. 20 ఏండ్ల అనుభవం ఉన్నా.. మాకు అక్కర్లేదు. కేవలం 18 నెలల అనుభవం ఉంటే చాలు.. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్లు నడిపేందుకు డ్రైవర్ల కోసం దరఖాస్తు చేసుకోండి’ అంటూ ప్రైవేట్ కంపెనీలు ఓవైపు వి�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన ఒకరోజు జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
ఆర్టీసీలో కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటాల్లో భాగంగా ఈనెల 14 నుంచి 19 వరకు పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పార�
EV Bus | నగరంలోని రాణిగంజ్ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపే�
ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాల
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) బుధవారం ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేశ్మణి, చీఫ్ కమర్షియల్ అధికారి వెంకటరమణ్ రూ.1.33 కోట్ల
TGSRTC | హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక�
Electric Bus Rams Into Vehicles | ఒక సిగ్నల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పింది. ముందున్న వాహనాలపైకి అది దూసుకెళ్లింది. దీంతో బైక్స్పై వెళ్తున్న వారిలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు గాయప�