ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాల
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) బుధవారం ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేశ్మణి, చీఫ్ కమర్షియల్ అధికారి వెంకటరమణ్ రూ.1.33 కోట్ల
TGSRTC | హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక�
Electric Bus Rams Into Vehicles | ఒక సిగ్నల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పింది. ముందున్న వాహనాలపైకి అది దూసుకెళ్లింది. దీంతో బైక్స్పై వెళ్తున్న వారిలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు గాయప�
ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈ వెంకన్న ఆరోపించారు. సమ్మె చేయడానికి తేదీని ప్రకటించిన నేపథ్యంలో కార్మికులను సమాయత్తపరిచేందు కు డిపోలవార
Telangana | ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో సర్కారులో అలజడి మొదలైంది. నాలుగు పథకాలు మొదలుపెట్టి, స్థానిక ఎన్నికల నుంచి గట్టెక్కుదామనుకున్న తరుణంలో ఈ తలనొప్పి ఏమిటని హైరానా పడుతున్నది.
టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై, ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తాజాగా నిర్ణయించింది.
Deputy CM Bhatti | హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో(Flexi )డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) ఫొటో మిస్సయ్యింది.
ఆర్టీసీకి అద్దె బస్సులతో ప్రమాదం పొంచి ఉన్నదని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక సొంత బస్సులను కొనుగోలు చేయకుండా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం వారి అనుమానాలకు బలం చేకూర�
ఇక రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రయ్.. రయ్మని దూసుకెళ్లనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే కాగా, రా�
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు.
తిరుమలలో ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ దుండగుడు విద్యుత్తు బస్సును ఎత్తుకెళ్లాడు. శనివారం రాత్రి చార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు చార్జింగ్ పెట్టిన డ్రైవర్�