ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో, ఎండీ దేవేంద్ర చావ్లా గురువారం ప్రకటించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన బస్సు ప్రమాద ప్రాం తాన్ని �
తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం లోయలోపడింది. ఘాట్ రోడ్డు 28వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొట్టి, లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గాన వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది �
ప్రయాణికులకు కాలుష్య రహిత, సురక్షిత, సుఖవంత, మెరుగైన ప్రయాణ అనుభూతి అం దించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది.
Hyderabad | కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవ�
అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లెటర్ ఆఫ్ అవార్డు అందుకుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. ఔట్ రైట్ కొనుగోలు ప్రాతిపదికన ఈ ఆర్డర్ ల
Electric bus | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఎలక్ట్రిక్ బస్సు (electric bus) బీభత్సం సృష్టించింది. కాన్పూర్లో అదుపుతప్పిన బస్సు మూడు కార్లు, పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది.