నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ రజక సంఘానికి చెందిన మొత్తం 30 కుటుంబాల వారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతు తెలుపుతూ మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తామంతా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, రాణంపల్లి గ్రామంలోని ఏడు కుల సం ఘాల వారు శనివారం ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని �
‘వరంగల్ తూర్పు నియోజకవర్గం 90 శాతం నిరుపేదలు ఉండే ప్రాంతం. మిగతా పది శాతం కూడా మధ్య తరగతి వారే. 2014కు ముందు ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధినిచ్చిన ఆజంజాహి మిల్లును అమ్మ�
‘ప్రజల కోసం నా తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. అరణ్యంలో ప్రకృతి తల్లి ఒడిలో నేను జన్మించాను. అమ్మానాన్నల ప్రేమ తెలియదు. నా బాల్యం దాదా(తాత) బడే జగన్నాథరావు, నానమ్మ రాంబాయితో గడిచింది. విద్యాభ్యా సం ప్రభుత�
‘సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్న.. డోర్నకల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టాసుఖాల్లో పాలుపంచుకుంటు న్న. వారితో విడదీయ లేని బంధం. నియోజకవర్గా న్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా. గ్రామాలు, తండాలకు తారు రోడ్�
ఏ కష్టం వచ్చినా సంగారెడ్డి ప్రజలకు నేనున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటించగా సంగా�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మదిలో నిలిచిపోయాయి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారు.
‘నకిరేకల్ నియోజవర్గం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. కాల్వలు, బ్రిడ్జిలు నిర్మించాం. కొత్త ఆస్పత్రుల భవనాలు నిర్
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మె ల్యే కాలె �
“సమైక్య రాష్ట్రంలో జుక్కల్ను వెనుకబడిన నియోజకవర్గంగా చెప్పుకొనేవారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో సుమారు రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది. కేం�
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన.. అసెంబ్లీలోకి మొదటిసారి అడుగుపెట్టింది మాత్రం 2018లోనే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన ఆయన గులాబీ దళపతి కేసీఆర్ వెంట నడిచినప్పటికీ
‘స్వరాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. అభివృద్ధి నిలిచింది. నాడు నీళ్లు లేక కరువుఛాయలు అలుముకున్న ప్రాంతం కాళేశ్వరం జలాల పుణ్యమా అని సస్యశ్యామలమయ్యింది. నాడు హత్యలు, క�
‘నేను మీ వాడిని.. మీలో ఒకడిని.. సొంత గడ్డపై మమకారం ఉన్నవాడికే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపన ఉంటుంది. 15 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై మంచి, చెడు, కష్ట సుఖాల్లో ఓ బిడ్డలా పాలు పంచుకున్నా.. ముఖ్యమ�