“అభివృద్ధే మా ఆయుధం.. సంక్షేమమే మా నినాదాం..ఈ రెండింటినీ అమలు చేస్తూ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నాం. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికీ చేరుస్తున్నాం. మంచిర్యాల జి�
ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను కేటాయిస్తున్నది. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎ�
‘గత తొమ్మిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్�
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ తనకు మరోసారి టికెట్ ఇవ్�
రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం అరూరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. నిత�
‘నిర్మల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, వారి అండదండలతో తాను మరోసారి గెలుస్తా. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అడిగినన్నీ నిధులు కేటాయించారు. నిర్మల్ ప్రజలతో తనకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న అనుబంధమే తన �
అమ్మానాన్నలు ఏ లక్ష్యం కోసమైతే అడవిబాట పట్టారో.. ఆ ఆశయాన్ని సాధించడానికి ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారు. భారత రాష్ట్ర సమితి జెండాలో అన్నల అజెండాను దర్శించారు. మావోయిస్టు దంపతుల ముద్దుబిడ్డ బడే నాగజ్యో�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించార�
రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి.. మా అధినేత కేసీఆర్కు కానుకగా ఇస్తానని ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి పేర్కొన్నారు. మ
‘ప్రజలే నా పంచ ప్రాణాలు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. ఉమ్మడి రాష్ట్రంలో విసిరి పడేసినట్టున్న సెగ్మెంట్ను ప్రగతి పథంలో నిలబెట్టా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏదీ అడిగినా కాదనకుండా ఇచ్చి
‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే శ్రీరామరక్ష. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఆయా పథకాలే దోహదపడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వజ్రంలా మారింది’ అ�
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి తనవంతు కృషి చేస్తున్నా. పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేయడంతోపాటు నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’ అని మధిర
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్వన్గా నిలపడమే తన ధ్యేయం. ప్రతి రంగంలో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటికి ప్రజల మద్దత్తు పూర్తిగా లభిస్తున్నది’ అని పాలేరు ఎమ్మె�
ప్రత్యర్థులెవరైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఎన్ని తప్పుడు కూతలు కూసినా విజయం బీఆర్ఎస్ అభ్యర్థులదే.