సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో అగ్ర నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్మీడియాలో ఒక్కసారిగా ఈ వార్త ట్రెండింగ్లో నిలిచింది. సోమవారం త్రిష పుట్టి�
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశమంతా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా? అని ఆసక్తి చూపించింది . తీరా ఫలితాలు వచ్చాక తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్త�
Derek O'Brien | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్, ఎన్నికల ఫలితాలకు ముందు కీలక సవాల్ చేశారు. కోల్కతాలో బీజేపీ గెలిచే ప్రతి స్థానానికి ఒక్కో టీఎంసీ ఎంపీ గుండు కొట్టించుకుంటారని అన్నారు.
Gaurav Gogoi | అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో
జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయార�
S A Chandrasekhar | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధికారం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు ప�
Vijay's father | తమిళనాడు (Tamil Nadu) లో విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) ఘన విజయం సాధించడంపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ (SA Chandrashaker) సంతోషం వ్యక్తంచేశారు. ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. విజయ్కు అత
TN Election Results | తమిళనాడు (Tamil Nadu) లో నటుడు, టీవీకే పార్టీ చీఫ్ (TVK Party Chief) విజయ్ ప్రభంజనం సృష్టించారు. మెజారిటీ ఎగ్జిట్పోల్స్ (Exit Polls) అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 234 స్థానాలకుగా�
Tamil Nadu Resuts | నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) తమిళనాడు (Tamil Nadu) లో సత్తా చాటుతోంది. మొత్తానికి 234 స్థానాలకుగానూ టీవీకే ప్రస్తుతం 90 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. అధికార డీఎంకే 60 కంటే త
ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముంబైలోని చాందివాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలకు ఏప్రిల్ 16, 17 తేదీల్లో డయాగ్నొస్టిక్ టెస్ట�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినాలని వార్డు క�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను వెంటనే ప్రకటించాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ బృందంలో బీఆర్ఎస్ పార్టీ రంగ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కాస్త గందరగోళ పరిస్థితు�
ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని, కాంగ్రెస్, ముస్లింలు ఒక్కటే