కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
Election results | ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్నీ సీట్లు సాధించినా.. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఎన్డీఏ
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి విజయం సాధించారు. గతనెల 13 వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నెల్లికొండ మార్కెట్యార్డులోని స్ట్రాంగ్�
మూడునెలల ఎన్నికల పర్వానికి తెర పడింది. ఎన్నికల ప్రక్రియ చివరిదైనా కౌంటింగ్ దశ ఉత్కంఠతో ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు జనాలు ఉదయం నుంచే ఆసక్తిగా తిలకించారు. రాజకీయ పార్టీల క�
దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్
లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు results2024.in యాప్ను రూపొందించారు. ఈ ఇంజినీరింగ్
Lok Sabha Elections | తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్ల�
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పందేలు జోరందుకున్నాయి. ‘కాయ్ రాజా కాయ్' అంటూ కాలుదువ్వుతున్నారు. ఆయా అభ్యర్థుల విజయావకాశాలపై పందెంరాయుళ్లు, ఔత్సాహికులు రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.
జూన్ 4 రాజకీయ పార్టీల నేతల్లోనే కాదు.. అధికారుల్లోనూ టెన్షన్ నెలకొన్నది. మరో 15 రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొనగా.. ఫలితాలు ముగిసిన తర్వాత ఉంటామా.? ఊడుతామా.? అనే
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కీలకమైన ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఎవరిని పలుకరించినా.. ఎక్కడ ఇద్దరు గుమికూడినా ఎవరు గెలుస్తారనే చర్చే జరుగుతున్నది.