Bihar election results | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్ కూటమికి నేతృత్వం వహించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ, జేడీ(యూ)కు అత్యధిక సీట్లు దక్కాయి.
Bihar elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో మహాగఠ్బంధన్ (Mahaghatbandan) ఘోర పరాజయం పాలైంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీ (Congress party) దారుణాతిదారుణమైన ఫలితాలను చవిచూసింది.
అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS), ఎలాగైనా జూబ్లీహిల్స్పై (Jubilee Hills) జెండా ఎగ�
Donald Trump | అగ్రరాజ్యం అమెరికా (USA) లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ (Republical party) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్ (New York) మేయర్ ఎన్నికలు (Mayor elections) సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమో
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఎల్ వెం కట్రాంరెడ్డి ఒలింపిక్ భవన్ వేదికగా టీవోఏ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలే నిజమయ్యేలా ఉన్నాయి. మరఠ్వాడాలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది. కమలం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Elections) ఓట్ల లెక్కింపు �
Haryana Elections | హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో నిలిచింది. దాం
జమ్ముకశ్మీర్లో ఎన్నికల (JK Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నద
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
Election results | ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్నీ సీట్లు సాధించినా.. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఎన్డీఏ
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి విజయం సాధించారు. గతనెల 13 వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నెల్లికొండ మార్కెట్యార్డులోని స్ట్రాంగ్�
మూడునెలల ఎన్నికల పర్వానికి తెర పడింది. ఎన్నికల ప్రక్రియ చివరిదైనా కౌంటింగ్ దశ ఉత్కంఠతో ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు జనాలు ఉదయం నుంచే ఆసక్తిగా తిలకించారు. రాజకీయ పార్టీల క�