Election Commission: పోలింగ్ బూత్లకు చెందిన సీసీటీవీ కెమెరా, వెబ్కాస్టింగ్, వీడియో ఫూటేజ్లను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత ధ్వంసం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. డ�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో
రంగారెడ్డిజల్లాలో మరో 11 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అధికారులు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన�
Loksabha Speaker: లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, టీఎంసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక అంశంలో డివిజన్ కోరినట్లు తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. కానీ అలా డిమాండ�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వి
ఎన్నికల ప్రక్రియలో రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం మరింత తోడవుతున్న ది. సులువుగా ఇంటి వద్ద నుంచి ఓటు నమోదు చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవడం, ఎన్నికల రిటర్నింగ్ కేంద్�
ఎన్నికల విధులు, బాధ్యతలు సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. సోమవారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పీఓ, ఏపీఓలకు స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సిద్దిపేట కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ ఆదేశాలు జారీచేశారు.