Election Officer | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఆర్ఓ, ఏఆర్ఓలకు బుధవారం కలెక్టరేట్లో శిక్షణ జరిగింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ డి వేణు
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) అసోసియేషన్లో మొదలైన ప్రక్షాళన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) అసోసియేషన్లో సెగలు రేపింది. టీఎన్జీవోలో అనర్హుల ఏరివేత ఇప్పటికే విజయవంతంగా జరిగింది
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఫలితం నేడు వెలువడనున్నది. ఈ మేరకు యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్లను హాజీపూర్ మండలం ఐజా ఇంజినీరింగ్�
మండలంలోని బూత్ల్లో ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 24 గ్రామ పంచాయతీల్లో ఇది వరకు 35 ఎన్నికల బూత్లు ఉండగా, పెద్దవేములోనిబావి తండాలో 276 ఓటర్లు, గోవిందాయిపల్లి తండా 797 ఓటర్లు, గడ్డమీది తండ
ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపూర్లో రికార్డు అసిస్టెంట్గా పనిచే
KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల జనరల్, పోలీస్ ఎన్నికల పరిశీలకులు జిల్లా పర్యటనకు వచ్చారు. సికింద్రాబాద్-8 పార్లమెంట్ నియోజకవర్గానికి డాక్టర్ సరోజ్కుమార్ (2008 ఐఏఎస్ బ్యాచ్), హైదరాబ
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలే రోజు రానే వచ్చింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచి ఏయే నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎవరికి వారు తమదే విజయమని, మెజార్టీయే లక�
Prakash raj | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. సందేహాల నివృత్తికోసం పోలింగ్ కేంద్రానికి వెళ్లామని
మంత్రి అనుచరుని ఇంట్లో | మిళనాడులో ఓటింగ్కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రల
తిరువనంతపురం : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్�