Necklace GPS: 79 ఏళ్ల వృద్ధురాలు ఈవింగ్ వాకింగ్కు వెళ్లి అదృశ్యమైంది. దీంతో ఆ మహిళ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే మెడలో ధరించిన నక్లెస్ జీపీఎస్ ఆధారంగా ఆమె ఆచూకీని మనువడు గుర్తించాడు.
Ex-AIADMK MLA slap elderly woman | తన భూమిలో రోడ్డు నిర్మాణంపై ఒక వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహించాడు. ఆ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అందరూ ఉండి అనాధల మారిన ఓ వృద్ధురాలి దీనస్థితినీ చూసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చలించిపోయారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తిరుగ
ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం చలి తీవ్రతతో వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం వద్ద గ్యాస రాధమ్మ(65) తన కుమారుడు, మనుమడితో కలిస�
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
తమ పిల్లలు పట్టించుకోవడం లేదంటూ గోదావరి నదిలో పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని ఓ వృద్దురాలికి కౌన్సెలింగ్ నిర్వహించి గోదావరఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి భరోసా కల్పించారు. ఈ ఘటన గురువారం చోటుచేస�
Viral news | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా అంటరానితనం లాంటి అనాగరిక రుగ్మతలు ఇంకా పూర్తిగా రూపుమాయడం లేదు. ఇంకా చాలామంది దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం తంజావ�
మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మానకొండూర్ ఎస్సై స్వాతి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ముంజంపల్లి గ్రామానికి చెందిన గట్టు నర్స�
చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో చేరిన కొడుకు వద్ద ఉండలేక.. సొంత ఊరికి పోదామని వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. తల్లి కన్పించడం లేదంటూ మరో కొడుకు అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాల�
Shocking Video | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో (Moving Bus) నుంచి ఓ మహిళ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో దుడ్డేల పోచమ్మ వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న వృద్ధురాలు కిరాణా షాప్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పందులు ఒకేసారి ద
పాత కక్షలతోనే కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వృద్ధురాలి హత్య జరిగినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లో శుక్రవారం వివరాలనున వెల్లడిం�