ముస్లింల త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా, మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయగా వివిధ రాజకీయా పార్టీలకు చెందిన
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 6:45 గంటల నుంచి 8:30 వరకు మసీదులు, ఈద్గాహ్ల వద్ద వేలాది మంది ముస్లింలు ‘ఈద్ ఉల్ అజ్ హా
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకొని బక్రీద్�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం బక్రీద్ వేడుకలను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశాలు ఇచ్చా
భక్తి విశ్వాసాలు, త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రధానంగా రేకుర్తిలోని సాలేహ్నగర్, కళాభా
త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా సోమవారం సూర్యాపేటలోని జనగాం క్రాస్రోడ్డు బాషానాయక్ తండా వద్ద ఈద్గాలో న
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. నగరంతో పాటు గ్రామాలు, మండల కేంద్రాల్లోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్�
త్యాగానికి ప్రతీక బక్రీద్, దేవుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడని భక్తిభావం.. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను ఘనంగా జరుపుకొన్నారు. వేకువ జామున�
ఇబ్రహీం అలైహిస్సాలాం త్యా గానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే ఈద్-ఉల్-అజ్హా(బక్రీద్)కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈద్గాలు, మసీదు లు ముస్తాబయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబ�
త్యాగ నిరతికి, అల్లాహ్పై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ (ఈద్ ఉల్ ఆదా)ను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని హైద�
ముస్లింలు ఘనంగా జరుపుకొనే బక్రీద్కు నగరంలోని అన్ని ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
ఏటా ముస్లింలు అత్యంత పవిత్రంగా.. నియమ నిష్టలతో జరుపుకునే పండుగ బక్రీద్(ఈదుల్ అజ్హా). త్యాగానికి ప్రతీకగా నిలిచే పండుగ రోజు ముస్లింలు మసీదు, ఈద్గాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో నమాజు చేయడం.. తదనంతరం దానధర్మా
టీవీ జర్నలిస్టులు లైవ్లో ఉండగా, వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. చుట్టూ చేరిన జనం వారికి విసుగు తెప్పిస్తుంటారు. లైవ్ కవరేజీకి అడ్డుపడుతుంటారు. అలా అడ్డుపడ్డ ఓ యువకుడి చెంప చెల్లుమనిపించ�