TET results | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15న జరిగిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే బుధవారం విడుదల చేశారు.
NEET-PG Councelling | పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్-పీజీ ఎంట్రన్స్ క్వాలిఫయింగ్ పర్సంటైల్ జీరోకు తగ్గించినా.. రెండు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత దాదాపు 13 వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
TET Exam | ఇవాళ టెట్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్�
TS TET Notification | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక
Departmental tests | ఈ ఏడాది మే నెల (2023 మే) సెషన్కు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ నెల 15 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు TSPSC ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది.
Academic Calender | ఈ (2023-24 ఏడాది) విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతులకు అకడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల �
UPSC Civils Prelims | ఇవాళ 2023వ సంవత్సరానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ పరీక్షలను నిర్వహించింది. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి.
Ishita Kishore | ఇవాళ సివిల్స్ ఫలితాలు వెలువడగానే ఇషితా కిషోర్ ఇంట్లో సంబురాలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆమె ఈ అత్యంత అరుదైన సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
EAMCET Exams | తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కు సంబంధించిన పరీక్షలు జరిగాయి.
NEET | కొవిడ్-19 కేసుల పెరుగుదల, ఇంటర్ పరీక్షల తర్వాత ప్రిపరేషన్ కోసం తగిన సమయం కోసం నెల లేదా రెండు నెలలు నీట్ పరీక్ష వాయిదా వేయాలని ట్విట్టర్ వేదికగా విద్యార్థులు ఎన్టీఏను కోరుతున్నారు.
బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ �
TS EAMCET | టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసి�