అనంత ఆకాశంలో ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి చూస్తే ఈ భూగోళం అతి సూక్ష్మబిందువుగా కనిపిస్తుంది. అది ఇప్పటికిప్పుడు ఆవిరైనా ఆ మహా విశ్వచైతన్యానికి లెక్కలోకిరాని విషయం. ఆ మహా విస్తృతిలో మనిషి ప్రాధాన్యం, వైభ�
ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే, ఎంత దారుణ పరిస్థితులు దాపురిస్తాయనేది యూరప్ దేశాలు అనుభవిస్తున్న ఖేదాన్ని బట్టి అర్థమవుతున్నది. పారిశ్రామిక విప్లవానికి పురిటి గడ్డయైన యూరప్ ఇప్పుడు ఆహార భద్రత కరువ�
కేంద్రంలో నిరంకుశ అధికారం నెలకొని, రాజకీయ బహుళత్వానికి ఎన్నో విధాలుగా ముప్పు ఏర్పడిన తరుణంలో, ఈడీ చట్టానికి చేసిన సవరణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. న్యాయస్థానం ద్వారా ఊరట పొందాలని చేసిన ప్రయత్నాలు క�
కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విస్త్రృత అధికారాలు రాష్ర్టాలకు శాపంగా మారాయి. దీంతో రాష్ర్టాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఆ వివక్ష తెలంగాణపై కొంచెం ఎక్కువే ఉన్నది. అయినా బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయని�
ప్రతి పౌరుడికి ప్రాథమికంగా కావాల్సినవి కూడు, గూడు, గుడ్డ.. మనిషి ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే ముందుగా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండాలి. నేటి ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భుజం భుజం కలిపి, ఆకలి డప్పులు మరిచి, తుపాకులకు తలొడ్డి నిర్భయంగా నడిచినవారిలో ఎందరో మహిళలున్నారు. తాము జీవిస్తున్నకాలంలో తమకు, తమవారికి, తరతరాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రం సాధి
ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్కు ఉన్నది. యోగులకు, మహనీయులకు ఆలవాలమైంది. దేశంలో ఎంతోమంది యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు లోక కల్యాణం కోసం ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. ధర్మబోధ చేశారు.
‘వలయ విచల ద్విహంగాలో, విలయ సాగర తరంగాలో, యుద్ధ గుంజన్మృదంగాలో.. కవీ నీ పాటల్'.. అంటూ మహాప్రస్థానంలో శ్రీశ్రీ స్విన్బర్గ్ అనే ఆంగ్ల కవి గురించి మహావేశంతో చెప్పా రు.
నిరంకుశ పోకడ, సంకుచిత మనస్తత్వం గల మోదీ దేశ ప్రధాని పదవికి తగిన వ్యక్తి కాడు. సువిశాల భారత్ వివిధ మతాలు,జాతులు, సంస్కృతుల సమాహారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతున్న దేశానికి ఇంద్�