పెంచిన ప్రతీసారి దాదాపు రూ.50లకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతున్నది. గతంలో మార్చి 22న సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో 50 పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
టైమ్ మిషిన్ లేదా? రాజంపేట సభలో చంద్రబాబు తన వేలుకున్న ఉంగరం చూపిస్తూ… ఇది వేలికి పెట్టుకుంటే నా శరీర పనితీరుపై ఎప్పటికప్పుడు నా ఫోన్కు సమాచారం పంపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతలో ఒక కార్యకర్త లేచి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలవాల్సిన వారి జాబితా తయారుచేసి బండి సంజయ్ నడ్డాకు అందజేశాడు. అది చూడగానే నడ్డా ముందు నవ్వి తర్వాత ముఖం మాడ్చుకొని బండిని, జాబితాను ఎగాదిగా చూడసాగాడు. ఏం జరుగుతుందో �
హస్తం పార్టీ… కమలం పాట తెలంగాణలో తమకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆ పని కాంగ్రెస్ సీనియర్లే చేసి పెడుతుండగా.. స్టార్ కాంపెయినర్�
నిశితంగా పరిశీలిస్తే... ఆ నిరసనకారులెవరికీ నేరచరిత్ర లేదు. వారు సంఘ విద్రోహశక్తులు కారు. ఇక ఉద్యమకారులు అసలే కాదు. వారంతా తమ శరీరంలోని అణువణువులో దేశభక్తిని నింపుకొన్న దేశభక్తులు. పదికాలాలు జీవించడమంటే ద�
దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ జాతీయపార్టీ అవసరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే విజయం సాధిస్తారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమానికి సమాయత్త
‘ముర్ము’ వెనుక మర్మం రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది తామేనని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్నది. అందుకే తాము మారుమాట్లాడకుండా మద్దతు ప్రకటించినట్టు కొన్ని పార
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
తెలంగాణలోని వస్తు సంస్కృతి ప్రపంచంలోని ఏ దేశాని కన్నా తక్కువేమీ కాదు, నిజానికి ఆయా దేశాల కన్నా ఎక్కువ. రాసిలో, వాసిలో ఎక్కువ నాణ్యంగా ఉన్నాయి. అందుకే గత డిసెంబర్లో మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్లో పర్యటించి�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన విద్యావ్యవస్థలోనే విప్లవాత్మక మార్పునకు నాంది కాబోతున్నది. ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ సాధనలో వెనకబడి ఉన్న వర్గాల విద్యార్థులకు ఇద�
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
‘గుజరాత్ మోడల్' అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గం�