పంజాబ్లోని మొహాలీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈడీ దాడుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్రన్ టవర్స్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
ED Raids : మొహాలీ బిల్డర్ల నివాసాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే ఓ బిల్డింగ్లో ఈడీ సోదాలు చేస్తున్న సమయంలో.. 9వ అంతస్తు నుంచి నోట్ల కట్టలతో ఉన్న బ్యాగ్ను కిందపడేశారు. రూ.500 నోట్లతో నిండి ఉన్న రెం�
గత ఆర్థిక సంవత్సరంలో మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ జరిపిన అరెస్టులు సుమారు 27 శాతం తగ్గినప్పటికీ జప్తు చేసిన ఆస్తుల విలువ మాత్రం రూ.81 వేల కోట్లకు పైగా రికార్డు స్థాయిలో నమోదైంది.
అసెంబ్లీ ఎన్నికలవేళ పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాలను చేపట్టారు. ప్రజా పంపిణీ కోసం కేటాయించిన గోధుమల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి కేసుల�
Raids | మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంతన్ సిన్హా బిస్వాస్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. ఆయనతోపాటు మరికొందరికి చెంది�
పంజాబ్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) క్యాంపస్పై ఈడీ బుధవారం ఉదయం దాడులు నిర్వహించింది. లవ్లీ గ్రూప్.. ఆప్ ఎంపీ అశోక్కుమార్ మిట్టల్కు చెందినది. ఇటీవలే ఆయన రాఘవ్ చద్దా స్థ�
మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లో�
ED raids | రాజకీయ కన్సల్టెన్సీ (Political Consultancy) ఐప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో గురువారం దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు (ED Raids) చేపట్టింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నది.
I PAC | బొగ్గు స్మగ్లింగ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. ఇండియాలోనే అతిపెద్ద పొలిటికల్ కన్సల్టెన్సీ అయిన ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై భారత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు ఈడీ దాడులు జరుగుతుంటే, అక్కడికి దూసుకెళ్లి, దాడుల్ని అడ్డుకుంటారా అంటూ మండిపడింది.
అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానిక�
రాజకీయ కన్సల్టన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంట చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లడం వివాదాస్పదమైంది.
Amit Shah | తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఐ-ప్యాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరపడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై శుక్రవారం విరుచుకుపడ్డా�