పంజాబ్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) క్యాంపస్పై ఈడీ బుధవారం ఉదయం దాడులు నిర్వహించింది. లవ్లీ గ్రూప్.. ఆప్ ఎంపీ అశోక్కుమార్ మిట్టల్కు చెందినది. ఇటీవలే ఆయన రాఘవ్ చద్దా స్థ�
మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లో�
ED raids | రాజకీయ కన్సల్టెన్సీ (Political Consultancy) ఐప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో గురువారం దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు (ED Raids) చేపట్టింది. పశ్చిమ బెంగాల్ (West Bengal) బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నది.
I PAC | బొగ్గు స్మగ్లింగ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కొంతకాలంగా సోదాలు జరుగుతున్నాయి. ఇండియాలోనే అతిపెద్ద పొలిటికల్ కన్సల్టెన్సీ అయిన ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై భారత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు ఈడీ దాడులు జరుగుతుంటే, అక్కడికి దూసుకెళ్లి, దాడుల్ని అడ్డుకుంటారా అంటూ మండిపడింది.
అమెరికా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో సాగిస్తున్న అక్రమ కాల్సెంటర్ నెట్వర్లపై ఈడీ ఉకుపాదం మోపింది. సైబరాబాద్ కమిషనరేట్, ఢిల్లీలో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ జోనల్ కార్యాలయానిక�
రాజకీయ కన్సల్టన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంట చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లడం వివాదాస్పదమైంది.
Amit Shah | తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఐ-ప్యాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరపడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై శుక్రవారం విరుచుకుపడ్డా�
Bengal Governor Gets Threat Email | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్పై హై డ్రామా తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నవర్ సీవీ ఆనంద బోస్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఆయనను పేల్చివేస్తామని అందులో బెదిరించారు.
TMC MPs : కేంద్ర హోంశాఖ ఆఫీసు ముందు ఇవాళ టీఎంసీ ఎంపీలు ధర్నా చేపట్టారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర సర్కారు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆ ఎంపీలు ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని, హోంశాఖకు వ్యతిరేక�
SBI Car Loan Fraud Case | ఎస్బీఐ కార్ లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు చోట్ల రైడ్ చేసింది. నకిలీ పత్రాలతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నది.
తమిళనాడులోని లిక్కర్ లైసెన్సింగ్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడం రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.