ఏపీ మద్యం పాలసీ కేసులో విచారణకు పిలిచిన ఈడీ అధికారులు తన ఫోన్లోని డాటాను పూర్తిగా కాపీ చేసుకొన్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం ఈడీ విచారణకు హాజరైన ఆయన.. ఏడున్నర గంటల విచారణ అనంతరం మీడి�
Pinarayi Vijayan: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే విజయన్ ఇంటి ముందు ఇవాళ భారీ ఎత్తున సీపీఎం కార్యకర్తలు నిరస�
వేల మంది డిపాజిటర్లను నిలువునా ముంచి రూ.3 వేల కోట్ల మేరకు మోసగించిన కేసులో హీరా గ్రూప్ సంస్థల అధినేత, ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు.
కోల్కతా పోలీస్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శంతన్ సిన్హా బిశ్వాస్ ఇంటిపై ఈడీ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. ఆయనతోపాటు మరికొందరి ఆస్తులపైనా కూడా ఈడీ దాడులు చేశారు.
ఢిల్లీలోని ఓ ఇంటిపై ఈడీ అధికారులు దాడులను చేపట్టగా బంగారం, వజ్రాలు, కోట్ల రూపాయల నగదు కట్టలతో నిండిన సూట్కేసులు లభ్యమయ్యాయి. రూ.14 కోట్ల విలువజేసే సొత్తును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఢిల్లీకి చెందిన రావ్ ఇం�
ఇసుక, గ్రానైట్ అక్రమ మై నింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన రూ.80.05 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాతాలికంగా జప్తు చేసింది.
ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై శనివారం చెన్నైలో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు శాసన సభ సచివాలయం అధికారి ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సంతాన సాఫల్యత పేరిట ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ర్టాల్లో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ అట్లూరి నమ్రతతోపాటు ఆమె నడుపుతున్న ‘సృష్టి ఫెర్టిలిటీ’ కేంద్రాలపై లోతైన దర్యాప�
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.100 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు.