ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై శనివారం చెన్నైలో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు శాసన సభ సచివాలయం అధికారి ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సంతాన సాఫల్యత పేరిట ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ర్టాల్లో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ అట్లూరి నమ్రతతోపాటు ఆమె నడుపుతున్న ‘సృష్టి ఫెర్టిలిటీ’ కేంద్రాలపై లోతైన దర్యాప�
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.100 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు.
సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ 5 రోజుల కస్టడీ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆయనను నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపర్చారు.
ఏపీ సిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు క్లీన్చిట్ ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘క్యాష్ బీన్' అనే చైనీస్ యాప్ మోసం కేసులో ఈడీ అధికారులు పురోగతి సాధించారు. హైదరాబాద్ జోన్కు చెందిన ఈడీ అధికారులు పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (పీసీఎఫ్ఎస్) కంపెనీ�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇండ్లలో రెండ్రోజులుగా ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జరిపిన సోదాల్లో మొత్తం ఐదు రకాల ఆర్థిక నేరాలు, రూ.వందల కోట్ల లా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు జరుపనున్న విషయంలోపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముందే సమాచారం అందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.