2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చ
ఉద్యోగుల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సర్వే ప్రత్యేకంగా స్పందించింది. ఈ అంశం కేవలం వ్యక్తిగత సమస్యే కాదన్న సర్వే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సమస్యగా దాన్ని అభివర్ణించడం గమనార్హం. పన
వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంతలా విస్తరిస్తున్నా ఇప్పటికీ భారత్.. వ్యవసాయ ప్రధాన ఆధారిత దేశమేనని తాజా ఆర్థిక సర్వే చెప్పకనే చెప్పింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్�
Economic Survey | ‘పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి, సాగునీటి రంగానికి చేసిందేమీలేదు’ అని కాంగ్రెస్ చేస్తున్న అడ్డగోలు విమర్శలు వాస్తవ దూరమని తేటతెల్లమైంది. తెలంగాణలో భూముల విలువను పెంచడంలో, ఐటీ, సేవ�
KTR | కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే 2024-25 కేసీఆర్ పాలనకు ప్రతీక అని, తెలంగాణ మాడల్ విజయాన్ని ప్రతిబింబిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
Economic Survey | పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను (Economic Survey 2024-25) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
Economic Survey | కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్�
Economic Survey | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి �
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం.
Economic Survey : దేశం పేదరికం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే సమస్యలను కప్పిపుచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేలో వెల్లడించడం విచారకరమని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా అన్నారు.
Economic Survey - iPhones | 2023-24లో దేశీయంగా ఆపిల్ 14 బిలియన్ డాలర్ల విలువైన ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది అంతర్జాతీయంగా ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తిలో 14 శాతం.
Economic Survey : పార్లమెంట్లో ప్రభుత్వం సోమవారం ఆర్ధిక సర్వేను సమర్పించింది. బడ్జెట్కు ముందు సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.
Nirmala Sitharaman | పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వే (Economic Survey)ను నేడు పార్లమెంట్కు సమర్పించింది.