దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం.
Economic Survey : దేశం పేదరికం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే సమస్యలను కప్పిపుచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేలో వెల్లడించడం విచారకరమని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా అన్నారు.
Economic Survey - iPhones | 2023-24లో దేశీయంగా ఆపిల్ 14 బిలియన్ డాలర్ల విలువైన ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది అంతర్జాతీయంగా ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తిలో 14 శాతం.
Economic Survey : పార్లమెంట్లో ప్రభుత్వం సోమవారం ఆర్ధిక సర్వేను సమర్పించింది. బడ్జెట్కు ముందు సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.
Nirmala Sitharaman | పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వే (Economic Survey)ను నేడు పార్లమెంట్కు సమర్పించింది.
Economic Survey | కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశ పెడతారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ను సమర్పించనున్నారు.
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల 22న పార్లమెంట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలుస్తోంది.
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయం మరో ఐదారేండ్లలో రెట్టింపు అవుతుందని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 అంచనావేసింది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు కావటానికి 8-9 ఏండ్లు పడుతుండగా, రాష్ట్రంలో మాత్రం ఐదేండ్లు పడుతున్నదని తెలిపింది. 2014-15
ఆర్థిక సర్వేతో సూచీల్లో దూకుడు ముంబై, జనవరి 31: ఆర్థిక సర్వే దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకోనున్నదని ఆర్�
దేశ జీడీపీ 2024-25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్లు)ను చేరాలంటే మౌలిక రంగాభివృద్ధికి దాదాపు రూ.110 లక్షల కోట్లు (1.5 ట్రిలియన్ డాలర్లు) అవసరమని ఆర్థిక సర్వే తెలిపింది. 2008-17 మధ్య మౌలిక రంగంలోకి సుమారు 1.1 ట్�