Economic Survey | కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశ పెడతారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ను సమర్పించనున్నారు.
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల 22న పార్లమెంట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలుస్తోంది.
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు.
రాష్ట్ర తలసరి ఆదాయం మరో ఐదారేండ్లలో రెట్టింపు అవుతుందని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 అంచనావేసింది. దేశ తలసరి ఆదాయం రెట్టింపు కావటానికి 8-9 ఏండ్లు పడుతుండగా, రాష్ట్రంలో మాత్రం ఐదేండ్లు పడుతున్నదని తెలిపింది. 2014-15
ఆర్థిక సర్వేతో సూచీల్లో దూకుడు ముంబై, జనవరి 31: ఆర్థిక సర్వే దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకోనున్నదని ఆర్�
దేశ జీడీపీ 2024-25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్లు)ను చేరాలంటే మౌలిక రంగాభివృద్ధికి దాదాపు రూ.110 లక్షల కోట్లు (1.5 ట్రిలియన్ డాలర్లు) అవసరమని ఆర్థిక సర్వే తెలిపింది. 2008-17 మధ్య మౌలిక రంగంలోకి సుమారు 1.1 ట్�
విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో కేవలం 54.1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించిం
2021-22 ఆర్థిక సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 8-8.5 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతం చమురు ధరల అదుపు, సాధారణ రుతుపవనాలతో పాటు మరిన్ని కొవిడ్ వేవ్లు రాకపోతే వృద్ధి బావుంటుంది వ్య�
వ్యవసాయ పరిశోధనలను పెంచాలి ప్రత్యామ్నాయ ఎరువుల్ని ప్రోత్సహించాలి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సర్వే సూచనలు అదే పని కేసీఆర్ చేస్తే రాష్ట్ర బీజేపీ అడ్డంకి వరినే పండించాలంటూ రైతులపై ఒత్తిళ్లు కేసీఆర్ �
ఆర్థిక సర్వే నివేదిక చదివితే- ఒక ప్రముఖ సినీనటుడి డైలాగ్ గుర్తుకు వస్తుంది- ‘చూడు ఒక వైపే చూడు- ఇంకో వైపు చూడకు. తట్టుకోలేవు..’ అన్నట్లుగా ఉంది ఈ నివేదిక. ముఖ్య ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మ�
తక్కువ పేటెంట్లకు అదే కారణం: ఆర్థిక సర్వే 42 నెలలు పేటెంట్లు పొందేందుకు పట్టే సగటు కాలవ్యవధి న్యూఢిల్లీ, జనవరి 31: రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ)పై తక్కువ ఖర్చు చేయడం కూడా పేటెంట్ల విషయంలో చైనా
2020-2021లో 13,327 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం న్యూఢిల్లీ, జనవరి 31: మౌలికరంగం ఏ ఆర్థిక వ్యవస్థకైనా వెన్నెముక లాంటిదని, అందుకే 2013-14 నుంచి రోడ్ల విస్తరణ క్రమంగా పెరుగుతూ వచ్చిందని సోమవారం పార్లమెంటుకు సమర్పించిన కేంద్