MLA Vedma Bojju Patel | స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు
‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. కేసీఆర్ అనే మొక్కను ఇకపై మొలవనీయను..’ అంటూ అన్ని సభల్లో శపథాలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. అందుకు అనుగుణంగానే కుట్రలు పన్నుతున్నారు. స్వరాష్ట్ర సాధకుడి ప�
దేశ ఆర్థిక అభివృద్ధిలో కాస్ట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిభూతి భూషణ్ నాయక్ తెలిపారు. దోమలగూడలోని సీఎంఏ భవన�
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం.
అమెరికాలో స్థిరపడిన రాష్ట్ర ప్రజలు న్యూయార్క్తో పోల్చుకునేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఆసియా పసిఫిక్ సీఈవో మ్య
టైలర్ల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో �
గొల్లకుర్మల బతుకుల్లో వెలుగు నిండింది. సబ్సిడీ గొర్రెల పంపిణీతో సరికొత్త విప్లవం మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ చేస్తుండగా, ఇప్పటికే గొర్లు అందుకున్న వారి జీవితాల�
తెలంగాణ ఆర్థిక ప్రగతి గత తొమ్మిదేండ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం ఏటికేడు ప్
బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9న నిర్వహించననున్న సంక్షేమ దినోత్సవాన్ని విజయవం�
స్వరాష్ట్రంలోనే మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవార
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులతో చేపల చెరువుల నిర్మాణం, చేప పిల్లల పెంపకం, రంగు చేపల ఉత్పత్తి, వ్యాధుల నివారణ, ఇతర ఉత్పత్