గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సమా వేశం నిర్వహించ�
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు.
తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేస్తున్నది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా లొంగకపోవటంతో రా
యాదవ, కురుమల ఆర్థిక అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం వైరాలోని స్థానిక మార్కెట్ యార్డ్లో మండల యాదవ, కురు
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ఆంధ్రా పాలకుల పెత్తనానికి తెరదించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. నేడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు �
దేశం మొత్తం ఎగుమతుల్లో 75 శాతం కేవలం ఐదు రాష్ర్టాల నుంచే జరుగుతున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు టాప్ 5 ఎగుమతుల రాష్ర్టాలని వెల్లడించింది. వీటిలో తెలంగాణ ఒక్క
Government Whip Balka Suman | ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
Telangana | ప్రజలకు సుపరిపాలనను అందించడంలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోని పలు రాష్ర్టాలను అధిగమించి ప్రగతిపథంలో ముందుకు
ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులు పెరటి కోళ్ల పెంపకం చేస్తే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఐకార్, డీపీఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ ట్రైబల్ సబ్ ప్లాన్)డైరెక్
దేశానికి ఆదర్శంగా దళితబంధు కావాలి సమస్యలను అధిగమిస్తూ గెలవాలి ప్రభుత్వం, అధికారులు మీవెంటే: సీఎం కేసీఆర్ దళిత సమాజంలోని పిల్లలు చాలామంది హాస్టళ్లలో, అక్కడా ఇక్కడా ఉంటూ కష్టపడి చదువుకున్నరు. అర్థంచేసు�
పెద్దపల్లి : ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద బర్రెలు పంపిణీ చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.ఈ మే�