ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో గత ఏడాది అమెజాన్, ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి.
అణు దేశమైన పాకిస్థాన్ అప్పుల కోసం దేబిరించడం నిజంగా అవమానకరమని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతూ రోజురోజుకు దిగజారుతున్న దేశ పరిస్థితి, కొత్త రుణాలు లభ్యం కాని ద�
దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక రంగం కుదేలవడం, నిరుద్యోగం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో పొదుపు మంత్రం పాటిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ము�
కొత్త ఏడాదిలో మాంద్యం ముంగిట ప్రపంచం మోకరిల్లబోతోందా?.. మెజారిటీ దేశాలు సంక్షోభంలోకి జారుకోబోతున్నాయా?.. అంటే అవుననే అంచనాలే వ్యక్తమవుతున్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను.. ద్రవ్యోల్బ�
బిట్కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రై�
Sri Lanka crisis | పొరుగు దేశం శ్రీలంక గతంలో ఎన్నడూలేని విధంగా ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అప్పుల ఊభిలో కూరుకుపోయిన లంక.. గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నది. తాజాగా అప్పుల భారాన్ని ఎదుర్కొంటున్న దేశానికి �
Sri Lanka Crisis | ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ప్రజలు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తిండి కోసం ప్రజలు ఆస్తులను అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఆకలి బాధలు తీరే దారి కనిపించడం లేదు. రోమ్కు చెందిన వరల్డ్
ప్రధాని మోదీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. విధానాలంటే ఏమిటో మోదీకి తెలియదని, ఆయన కేవలం నినాదాల రూపకర్త మాత్రమేనని శనివారం ఓ ప్రకటనలో ఎద్ద�
న్యూఢిల్లీ, జూలై 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ చివరికి సింహాలను అమ్మాలని చూస్తున్నది. అది కూడా బర్రెల కన్నా తక్కువ రేటుకు విక్రయించాలని భావిస్తున్నది. లాహోర్ సఫారీ జూలో 12 ఆఫ్రికన్�
Sri Lankan Economic Crisis | పర్యాటకులతో సందడిగా, సంతోషంగా ఉన్న ద్వీప దేశం అది. గత కొద్ది నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు శనివారం ఒక్కసారిగా ఉవ్వెత్తున �
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలకు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఓ సలహా ఇచ్చారు. టీ తాగడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
ఊరు తగలబడుతుంటే ఆ మంటలతో చలి కాచుకొన్నట్టు.. కరోనా మహా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దిక్కూ దివాణం లేకుండా చనిపోతుంటే, కొందరికి మాత్రం మృత్యఘోష కాసులు కురిపించింది. ఎంతలా అంటే.. రాత్రికి రాత్రే క
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక