Badradri Kothagudem | కరకగూడెం : పర్యావరణహితమే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు సైకిల్పై బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన గూడవల్లి కృష్�
మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం.
ప్రకృతి మనకు ప్రసాదించే ప్రతి పదార్థమూ అమూల్యమైందే, సకల పోషకాల సమాహారమే. కానీ, మితిమీరిన ఆధునికత కారణంగా ప్రాసెసింగ్లో ఆ విలువలు కనుమరుగు అవుతున్నాయి. అంతెందుకు, ఇంటిని శుభ్రం చేసేందుకు మార్కెట్లో దొరు
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అటవీమార్గంలో ప్రమాదాల బారి నుంచి మూగజీవాలను కాపాడేందుకు సంకల్పించింది. అటవీప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలతో తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు
సిద్దిపేటకు చెందిన శానంగారి రత్నమ్మ, ఆమె కుమారుడు శానంగారి శ్రీనివాస్చారి ఏటా మట్టి గణేశ్ విగ్రహాలను తయారు చేయడమే కాకుండా అనేక మందికి శిక్షణ ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషిచేస్తున్నారు. ‘మట్
పర్యావరణ పరిరక్షణ కోసం చొరవ తీసుకోవాలి ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలి 31న విగ్రహాల ప్రతిష్ఠ, వచ్చే నెల 10న నిమజ్ఞనోత్సవం అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఖమ్మం కలెక్టర్ ఖమ్మంలో అన్ని ఏర్�
వినాయక చవితి ఉత్సవాలకు యావత్తు సిద్ధమవుతున్నది. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కనపెట�
పూజల్లో ప్రథమ పూజ అందుకునే అధినాయకుడు గణనాథుడు. వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి యేటా జరుపుకొంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గణనాథుడి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్�
పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతులనే పూజిద్దామని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్లోని సువిశాలమైన షెడ్లో గురువారం ఏర్పాటు చేసిన మట్ట�
పంటకు ఎరువు వేస్తే దిగుబడి అధికంగా వస్తుంది. అందుకే డీపీఏ, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువులు విస్తారంగా వాడుతుంటారు. కానీ.. డీపీఏ, కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు తగ్గిపోవడంతోపాటు.. వాటి ధరలు విపరీతంగా పెరిగిన �
నేడు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉన్నదంటే అది పల్లె ప్రగతితోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం మండలంల